ఎట్టకేలకు వరంగల్ ఏసీపీ నందిరాం నాయక్పై వేటు పడింది. డీజీపీ ఆఫీస్కు అటాచ్ చే స్తూ శనివారం డీజీపీ జితేందర్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 44మంది డీఎస్సీల బదిలీ కాగా, వారిలో నందిరాంనాయక్ ఉన�
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్లో విచ్చలవిడిగా అక్రమాలకు పాల్పడిన పోలీసు అధికారిపై వేటు పడింది. తీవ్ర ఆరోపణలు రావడంతో టాస్క్ఫోర్స్ ఏసీపీని ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసింది. సదరు అధికారి వ్యవహార శై�