ఓ వ్యక్తి ఫోన్ను తస్కరించి పారిపోయి దాక్కున్న దొంగల ముఠాను పోలీసులు చుట్టు ముట్టి పట్టుకున్నారు. ఒక్క ఫోన్ కోసం విచారణ జరిపి తీగ లాగితే అంతర్రాష్ట్ర దొంగల ముఠా డొంక కదిలింది. ఖైరతాబాద్ పోలీసు స్టేషన్
నీలోఫర్ దవాఖానలో నెల రోజుల పసికందు కిడ్నాప్ కథ సుఖాంతమైంది. ఘటన జరిగిన 24 గంటల్లోపు నిందితులను గుర్తించి నెల రోజుల పసికందును తల్లి చెంతకు చేర్చారు. ఆదివారం నాంపల్లి పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విల�