ఒక పల్లెటూరి మధ్య తరగతి రైతు నగరంలో తన ధాన్యాన్ని అమ్ముకొని, వచ్చిన డబ్బును నాణేల రూపంలో మూటగట్టుకొని ఇంటికి వస్తుంటాడు. దారిమధ్యలో శిథిలావస్థలోనున్న ఒక గుడిసె ముందు అతి దైన్య స్థితిలోనున్న ఒక యాచకుడు ఆ
ఓ మహిళ వేగంగా పరుగెత్తుకుంటూ.. నేరుగా బందోబస్తు డ్యూటీలో ఉన్న ఏసీపీ వద్దకు వచ్చింది. సార్ నేను.. అంటూ.. గుర్తు చేసింది. ఒక్కసారిగా అక్కడున్న స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు.