NEET UG : నీట్ యూజీ ఫలితాలు గత నెలలో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ర్యాంకులు కూడా వెల్లడయ్యాయి. దీంతో నీట్ యూజీ కౌన్సెలింగ్కు ఎన్టీయే సిద్ధమైంది. ఆగష్టు 4 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. అన్ని కోట�
అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ దేశానికి తెలంగాణ ఆభరణంగా నిలుస్తున్నదని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ఈ రోజును చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించుకుందామన్నారు.