పుష్కలమైన సాగు నీటితో తెలంగాణ పల్లె పచ్చని పంటలతో కళకళలాడుతున్నది. స్వరాష్ట్రంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ జవసత్వాలు సంతరించుకోవడంతో ప్రతిపల్లె ఒక వ్యాపార కూడలిగా మారుతున్నది.
ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురవడంతో రాష్ట్రంలోని చెరువులు, కుంటలు సహా భారీ, మధ్యతరహా ప్రాజెక్టులన్నీ నీటితో కళకళలాడుతున్నాయి. దీంతో యాసంగి సాగుకు ఢోకా లేకుండా పోయింది. ఆయా ప్రాజెక్టుల్లో ప్రస్తుత నీటి ని
కృష్ణమ్మకు మళ్లీ వరద వచ్చింది. జూరాల ప్రాజెక్టుకు శుక్రవారం సాయంత్రం 2.67 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదు కాగా అధికారులు 43 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. విద్యుత్తు ఉత్పత్తి కొనసాగుతుం�