1994లో మిస్ వరల్డ్ కిరీటాన్ని అందుకున్న ఐశ్వర్యరాయ్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత నీలి కళ్ల సుందరికి మెల్లగా అవకాశాలు మొదలయ్యాయి. 1997లో మణిరత్నం తెరకెక్కించిన ‘ఇరువర్’ (ఇద్దరు) సినిమాతో
బాలీవుడ్ మెగాస్టార్ తనయుడు, నటుడు అభిషేక్ బచ్చన్ తన లగ్జరీ ప్లాట్ ను అమ్మేసినట్లుగా ఇంగ్లిషు మీడియాకు చెందిన ఒక ప్రముఖ బిజినెస్ న్యూస్ మీడియా హౌస్ పబ్లిష్ చేసింది. ముంబయిలోని ఒబెరాయ్ 360 వెస్ట్ లో ఉన�