మాల్దీవుల్లో వందలాది మంది భారత సైనికులు ఉన్నారన్న అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు (Mohamed Muizzu) వ్యాఖలు వట్టి అబద్ధాలేనని ఆ దేశ విదేశాంగ శాఖ మాజీ మంత్రి అబ్దుల్లా షాహిద్ (Abdulla Shahid) అన్నారు.
Maldives | లక్షద్వీప్లో ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల పర్యటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మాల్దీవులతో ఇక్కడి పర్యాటకరంగాన్ని పోలుస్తున్నారు. ఈ క్రమంలో మాల్దీవుల మంత్రులతో పాటు పలువురు నేతలు ప్రధాని నరేంద్ర మ�