భారత 74వ గణతంత్ర వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఢిల్లీలోని కర్తవ్యపథ్లో నిర్వహించిన ప్రధాన వేడుక దేశ సైనిక పాటవాన్ని, సంస్కృతీ సంప్రదాయాలను, మహిళా సాధికారతను, శక్తిని ప్రపంచానికి చాటాయి.
Republic Day celebrations | వచ్చే ఏడాది జనవరి 26న జరగనున్న భారత గణతంత్ర వేడుకలకు అరబ్ రిపబ్లిక్ దేశమైన ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ అల్ సిసి ముఖ్య అతిథిగా