ప్రధాని మోదీ విద్యార్హతలపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పరువు నష్టం కేసులో ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్కు ఎదురుదెబ్బ తగిలింది. తనపై జారీ అయిన సమన్లను కొట్టేయాలన్న ఆయన పిటిషన్ను సుప్రీంకో�
ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ పార్టీగా అవతరించింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పలు చోట్ల గెలుపు తర్వాత ఈ ఘనతను సొంతం చేసుకొన్నది. గురువారం గుజరాత్ ఫలితాలు వెలువడిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆ పార్టీ కన్వీన