ఆదివాసీల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తూ గిరిజన చట్టాలను అమలు చేస్తామని కలెక్టర్ దివాకర టీఎస్ అన్నారు. ఏటూరునాగారం ఐటీడీఏ ఆధ్వర్యంలో శుక్రవారం అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించ�
ములుగు గట్టమ్మ దేవాలయంపై పట్టు కోసం జాకారానికి చెందిన ముదిరాజ్లు, గ్రామస్తులు, ములుగు ఆదివాసీ నాయకపోడు పూజారుల మధ్య సోమవారం ఘర్షణ జరిగింది. ఆలయం వద్ద పూజల్లో ఉన్న నాయకపోడు మహిళలకు గాయాలయ్యాయి.