మన క్రికెట్ జట్టులో ధోని ఎంత కీలకంగా ఉండేవారో ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ చిత్రంలో నా పాత్ర అంత ప్రాధాన్యతతో ఉంటుందని చెబుతున్నారు నటి రాధిక శరత్కుమార్. శర్వానంద్, రష్మిక మందన్న జంటగా నటించిన ఈ చిత్రాన
శర్వానంద్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ చిత్రాన్ని మార్చి 4న విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. తొలుత ఈ సినిమాను ఈ నెల 25న విడుదల చేయడానికి సన్నాహాలు చేసిన విషయం తె
శర్వానంద్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. కిషోర్ తిరుమల దర్శకుడు. సుధాకర్ చెరుకూరి నిర్మాత. దసరా పర్వదినం సందర్భంగా నాయకానాయికల ఫస్ట్లుక్ను విడుదల చేశారు. పూల తోరణా