బాలీవుడ్ తార యామీ గౌతమ్ కెరీర్లో గుర్తుండిపోయే సినిమా అయ్యింది ‘ఏ థర్స్ డే’. ఈ చిత్రంలో ఆమె టీచర్ నైనా జైస్వాల్ పాత్రలో కనిపించింది. బెహజాద్ కంబక్త దర్శకత్వం వహించారు.
కెరీర్ ప్రారంభంలో ఇష్టం లేని సినిమాల్లోనూ నటించానని తెలిపింది బాలీవుడ్ తార యామీ గౌతమ్. ఏదో ఒక సినిమా చేయాలి కాబట్టి సదరు చిత్రాల్లో నటించానని, అయితే అవి నటిగా తనకేమాత్రం సంతృప్తినివ్వలేదని ఆమె అంటున�
‘వికీ డోనర్’, ‘బద్లాపూర్’, ‘కాబిల్’, ‘యురి’ లాంటి చిత్రాలతో బాలీవుడ్లో ప్రతిభ గల నాయికగా పేరుతెచ్చుకుంది యామీ గౌతమ్. ఆమె ఇటీవలి సినిమా ‘ఎ థర్స్ డే’ క్రిటిక్స్తో పాటు ప్రేక్షకుల ప్రశంసలు పొందు