ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా ఊసూరు పోలీస్ స్టేషన్ పరిధి లంకపల్లి అడవుల్లో గురువారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. తెలంగాణ- ఛత్తీస్గఢ్ రాష్ర్టాల వరకు విస్తరించి ఉన్న కర్రెగుట్ట అటవీ ప్రాంతం క
ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మరోసారి మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య భీకర ఎన్కౌంటర్ జరిగింది. శనివారం జరిగిన ఈ పోరులో 8 మందికి పైగా మావోయిస్టులు మరణించినట్టు తెలుస్తున్నది. బీజాపూర్ జిల్లా గంగలూరు-కోర�
మావోయిస్టులు మృతి | మహారాష్ట్రలో గడ్చిరోలి జిల్లాలో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈటపల్లి అటవీప్రాంతంలో మావోయిస్టులు- పోలీసుల మధ్య భీకర కాల్పులు జరిగాయి.