దేశానికి స్వాతంత్య్రం కోసం పోరాడిన తమను ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని స్వాతంత్య్ర సమరయోధుడు బేరి అడవయ్య ఆవేదన వ్యక్తంచేశారు. సోమవారం హనుమకొండ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన గణతంత్ర దిన వేడ�
జిల్లాలో 77వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ గ్రౌండ్ లో కలెక్టర్ ప్రతీక్ జైన్ జాతీయ జెండాను ఆవిష్కరించి, పోలీసుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ప్రభుత్వ పాఠశాలల విద�
రాజ్యాంగం కోర్టులకే పరిమితం కాదని, ప్రతి వ్యక్తికీ, ప్రతి ఇంటికీ చేరాల్సినదని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్కుమార్సింగ్ అన్నారు. హైకోర్టు ఆవరణలో సోమవారం జరిగిన 77వ గణతంత్ర వేడుకల సందర్భ�