గొల్లకురుమల ఆర్థిక పురోభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల పంపిణీని చేపడుతున్నది. ఇప్పటికే ఒక విడుత అందజేయగా, రెండో విడుతకు శ్రీకారం చుడుతున్నది. శుక్రవారం ఆలేరులో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేంద
ప్రస్తుతం వేసవికాలంలో పశువులకు మేత దొరకక రైతులు ఇబ్బందులు పడకుండా పశుగ్రాసం కొరతను అధిగమించేందుకు ముందస్తు జాగ్రత్తలు పాటిస్తే మేలు. ఇలాంటి సమయంలో బోరుబావుల వద్ద నీటి వసతి ఉన్నవారు తమకున్న భూమిలో కొంత