భారతదేశానికి స్వాతంత్ర్యం లభించిన తర్వాత సుదూర గ్రామమైన రాయపోల్లో విద్యా వెలుగులు నింపిన తొలి కేంద్రంగా చరిత్రలో నిలిచింది ఈ పాఠశాల. ప్రపంచవ్యాప్తంగా ప్రతీ రంగంలో సేవలందిస్తున్న రాయపోల్ జడ్పీహెచ్ఎస
దేశీయ రిటైల్ నగల వ్యాపారంలో అగ్రగామి సంస్థ జోస్ ఆలుక్కాస్.. 60 ఏండ్ల వేడుకలకు వేదికైంది. 1964లో కేరళలోని త్రిస్సూర్లో మొదలైన ఈ సంస్థ.. తెలంగాణ, ఏపీసహా దక్షిణాది రాష్ర్టాల్లో పెద్ద ఎత్తున విస్తరించింది.