గత ఏడాది చివరి నాటికి దేశంలో 5జీ వినియోగదారులు 29 కోట్లకు చేరారని మంగళవారం విడుదలైన ఎరిక్సన్ మొబిలిటీ రిపోర్టులో తేలింది. మొత్తం భారతీయ మొబైల్ వినియోగదారుల్లో ఇది 24 శాతమని పేర్కొన్నది. అలాగే ఒక్కో స్మార�
భారతీ ఎయిర్టెల్ 5జీ కస్టమర్లను ఆకట్టుకోవడంలో దూసుకుపోతున్నది. 5జీ సేవలు ఆరంభించిన 30 రోజుల్లోనే 10 లక్షలకు వినియోగదారులు చేరినట్లు కంపెనీ సీటీవో రణదీప్ సెఖాన్ తెలిపారు.