అమెరికా-భారత్ల మధ్య వాణిజ్యం ఒక పక్షానికి విపత్తుగా పరిణమించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం వ్యాఖ్యానించారు. భారత్ నుంచి అమెరికాకు ఎగుమతులపై ట్రంప్ విధించిన 50 శాతం టారిఫ్లపై ఆగ�
భారతీయ వస్తూత్పత్తులపై అమెరికా అదనపు టారిఫ్ల భారం రెట్టింపైంది. తన మాటను కాదని రష్యా నుంచి ముడి చమురును కొంటున్నందుకుగాను ఆగ్రహించి అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన జరిమానా సుంకాలు బు�