గ్రేటర్లో విద్యుత్ వినియోగం సెంచరీ కొట్టింది. పగటిపూట పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో నగరంలో ఏసీల మోత మోగుతోంది. ఇరవైనాలుగుగంటలూ ఫ్యాన్లు తిరుగుతున్నాయి. గ్రేటర్లో ప్రతీరోజూ 41 నుంచి 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్�
కరీంనగర్ ఉమ్మడి జిల్లా అగ్నిగుండాన్ని తలపిస్తున్నది. రోజురోజుకూ భానుడి ప్రతాపంతో నిప్పుల కుంపటిలా తయారవుతున్నది. ఎన్నడూ లేనంతగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, అంబటాళ్ల నుంచే ఎండ మండుతున్నది. సోమవారం గరిష�
నగర వేసవి కాల చరిత్రలో శుక్రవారం కొత్త రికార్డు నమోదైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా పగటి ఉష్ణోగ్రతలు 43డిగ్రీలు దాటి నమోదవ్వడంతో జనం అతలాకుతలమయ్యారు. భానుడు ప్రచ్చండ భానుడిగా మారడంతో గ్రేటర్ అగ్నిగుండంగ
గ్రేటర్లో బుధవారం రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కరోనా తరువాత ఈ స్థాయి ఉష్ణోగ్రతలు నమోదుకావడం ఇదే తొలిసారి. అయితే కరోనాకు ముందు 2019, 2018, 2015లో పలు మార్లు ఈ స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.