కాంగ్రెస్ పార్టీ కుట్రపూరితంగానే 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయకుండా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తూ బీసీల నోట్లో మట్టికొడుతున్నదని బీసీ జేఏసీ చైర్మన్, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య విమర్శించారు. �
తెలంగాణ వ్యాప్తంగా గ్రా మీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ సర్కారుకు ఎదురుగాలి వీస్తున్నది. ఆ పార్టీపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ముఖ్యంగా రైతులు, యువత, మహిళల నుంచి వ్యతిరేకత ఉన్నదని తేలింది. ఇప్పటికిప్�