ట్యాంకర్ ట్రక్కు నుంచి లీకవుతున్న ఆయిల్ను పట్టుకోవడానికి కొందరు పౌరులు ఎగబడ్డారు. అయితే అదే సమయంలో ఆ ట్యాంకర్కు నిప్పంటుకుని పేలుడు సంభవించింది. హైతీ దేశంలోని మిరాగోనే పట్టణంలో శనివారం చోటుచేసుకున�
ఏపీలోని చిత్తూరు జిల్లా మొగిలి ఘాట్ వద్ద శుక్రవారం బస్సు, రెండు లారీలను ఢీకొట్టగా.. బస్సులో ఉన్న 8 మంది ప్రయాణికులు మృతి చెందారు. మరో 40 మందికి గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను ప్�