ఆరు గ్యారంటీల్లో భాగంగా చేయూత కింద రూ.4 వేల చొప్పున పెన్షన్ ఇదిస్తామని కాంగ్రెస్ చెప్పింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏఐసీసీ అగ్రనేతలంతా ఇదే పాట పాడారు. రాహుల్గాంధీ, ప్రియాంక గాంధీతో పాటుగా ఏఐసీసీ అధ్య�
హామీలను అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వంపై మ హిళల్లో వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. హామీలు ఎప్పుడు అమలు చేస్తారంటూ ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. సంక్రాంతిని పురస్కరించుకొని ఆదివారం సిరిసిల�
నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డికి ఊహించని పరిణామం ఎదురైంది. కాంగ్రెస్ ఇస్తామన్న రూ.4 వేల పింఛన్ ఎప్పుడిస్తారని మహిళల నుంచి ప్రశ్నల వర్షం కురిసింది. బుధవారం నియోజకవర్గంలోని కొత్తపేట గ్రామంలో