మెదక్ జిల్లా నిజాంపేట గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో శనివారం పారిశుధ్య కార్మికులు మోకాళ్లపై నిల్చుని నిరసన తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత నాలుగు నెలలుగా ప్రభుత్వం జీతాలు చెల్లించక పోవడంతో కు�
వేతనాల కోసం వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపల్ కార్యాలయం ఎదుట పారిశుధ్య కార్మికులు శనివారం ధర్నా చేశారు. నిత్యం తెల్లవారుజామునే రహదారులు, అంతర్గత రోడ్లు, డ్రైనేజీలను శుభ్రం చేసే తమకు అధికారులు నాలుగ�