Nitish Kumar | బీహార్ సీఎం నితీశ్ కుమార్ తన ప్రసంగంలో పలుమార్లు తడబడ్డారు. 400కు బదులు 4000 మందికిపైగా ఎంపీల గెలుపుతో మోదీ తిరిగి ప్రధాని అవుతారని అన్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల విదేశీ విద్యకు తెలంగాణ ప్రభుత్వం భరోసా ఇస్తున్నది. విదేశీ విద్యా నిధి పథకం కింద ఇప్పటివరకు ఆయా క్యాటగిరీల కింద మొత్తం 4,919 మంది విద్యార్థులకు రూ.885.95 కోట్�