నాలుగు గోడల మధ్య నదిని పారిస్తాడు. అంతలోనే అంతులేని అగాధాన్ని సృష్టిస్తాడు. ఉన్నది లేనట్టుగా భ్రమింపజేస్తాడు. లేనిది ఉన్నట్టుగా కనికట్టు చేస్తాడు. అంతా త్రీడీ మాయ. రారాజు సుయోధనుడు సైతం మయసభలో బోల్తాపడ్
కర్బన ఉద్గారాలను తగ్గించే దిశగా అమెరికాకు చెందిన సాండియా నేషనల్ లాబొరేటరీస్ శాస్త్రవేత్తలు కీలక ముందడుగు వేశారు. కొత్త 3డీ ప్రింటెడ్ లోహ మిశ్రమాన్ని వీరు తయారుచేశారు.
చెన్నై, మార్చి 20: స్మార్ట్ఫోన్ల ద్వారా తీసే వీడియోల్లో స్పష్టతతో పాటు త్రీడీ ఎఫెక్ట్లను మెరుగుపరిచే విధంగా మద్రాస్ ఐఐటీ, అమెరికాకు చెందిన నార్త్వెస్టర్న్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కృత్తిమ మేధస్�