మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను 2029 సార్వత్రిక ఎన్నికలకు ముందుగానే లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీల్లో అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు ఇండియా టుడే టీవీకి గురువారం ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. 2027�
ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. కొత్త మద్యం పాలసీకి, ప్రైవేట్ మద్యం దుకాణాలకు, రూ.99కే నాణ్యమైన మద్యం అందుబాటులోకి తేవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.