అప్పటివరకు స్నేహితులతో సరదగా క్రికెట్ ఆడిన ముగ్గురు యువకులు నిజాంసాగర్ బ్యాక్వాటర్లో గల్లంతయ్యారు. ఈ ఘటన సోమవారం సాయంత్రం చోటుచేసుకున్నది. మండలంలోని సోమార్పేట గ్రామానికి చెందిన హర్షవర్ధన్ (16), తి
ఫేక్ ఇన్స్టాగ్రామ్ సృష్టించామని.. ఫొటోలు మార్ఫింగ్ చేసి అప్లోడ్ చేస్తామని ఓ వివాహితను వేధిస్తున్న యువకులను ఆమె కుటుంబ సభ్యులు చితకబాదారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఠాణా పరిధిలో జరిగిం�