టోక్యోలో జరుగుతున్న డెఫ్లింపిక్స్లో భారత షూటర్లు అదరగొడుతున్నారు. తొలిరోజే నాలుగు పతకాలతో మెరువగా రెండో రోజూ 3 మెడల్స్ సాధించి సత్తాచాటారు. సోమవారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టోల్ ఈవెంట్లో భా�
షిల్లాంగ్ (మేఘాలయ) వేదికగా జరిగిన జాతీయ ర్యాంకింగ్ సెయిలింగ్ టోర్నీలో తెలంగాణ సెయిలర్లు పతక జోరు కనబరిచారు. ఉమియం సరస్సులో జరిగిన టోర్నీలో మన సెయిలర్లు తొమ్మిది పతకాలు కైవసం చేసుకున్నారు. దీనికి తోడు