అహ్మదాబాద్: గుజరాత్ రాష్ట్రంలోని ఒక కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు మరణించగా 15 మంది గాయపడ్డారు. పంచమహల్ జిల్లాలోని ఫ్లోరో కెమికల్స్ ఫ్యాక్టరీలో గురువారం ఉదయం పది గంట�
యాంగోన్: మయన్మార్లో సైనిక పాలనకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. మరోవైపు నిరసనకారులను ఆ దేశ సైన్యం అణగదొక్కుతున్నది. తాజాగా ఆదివారం యాంగోన్లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఒక గుంపుమీదకు మిలటరీ
ముంబై: భారీ కంటైనర్ అదుపుతప్పి కారును ఢీకొట్టడంతోపాటు దానిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులోని ప్రయాణిస్తున్న నాలుగేండ్ల బాలుడితోసహా ముగ్గురు మరణించారు. మహారాష్ట్రలోని ముంబై-పూణే ఎక్స్ప్రెస్వ