ఈత సరదా ముగ్గురు చిన్నారుల ప్రాణాలు తీసింది. సరదాగా అడుకునేందుకు వెళ్లి.. చెరువులో దిగి..ఈత రాక మునిగిపోయారు. అయితే కొందరు చెరువులో చేపల కోసం గాలం వేయగా, ఓ బాలుడి మృతదేహం బయటపడింది.
వేసవి సెలవులు కావడంతో ముగ్గురు చిన్నారులు సరదాగా ఈత కొట్టేందుకు మున్నేరు వాగు వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటి గుంతలో పడి ప్రాణాలు వదిలారు. ఈ ఘటన ఖమ్మం నగర శివారులోని మున్నేరు వాగులో గురువారం చోటుచేసుక�
రాజస్థాన్ : సరదాగా దాగుడు మూతలు ఆడుతూ ఇసుక సొరంగం కింద పదేళ్లలోపు ముగ్గురు చిన్నారులు సజీవ సమాధి అయ్యారు. రాజస్థాన్లోని ఝుంఝున్ జిల్లా ఉదయ్పూర్వతి పోలీస్ స్టేషన్ పరిధిలోని తోడ్పుర గ్రామంలో శనివా�