జీహెచ్ఎంసీలో కొత్తగా ఏర్పాటు చేసిన జోన్లు, సర్కిళ్ల విషయంలో ప్రభుత్వం అనుసరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. క్షేత్రస్థాయి భౌగోళిక పరిస్థితులను, ప్రజా అవసరాలను పట్టించుకోకుండా ఏక
రంగారెడ్డి జిల్లా ఉనికి లేకుండా చేసే కుట్రలో భాగంగానే శివారు మున్సిపాలిటీలను గ్రేటర్లో విలీనం చేయడానికి రేవంత్రెడ్డి ప్రభుత్వం సిద్ధం అవుతోందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి ఆరోపించా