22ఏ కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవు. కాంగ్రెస్ సర్కార్ అంటించిన ‘నిషేధిత’ నిప్పు రవ్వ.. పేదల ఆస్తులను దహించివేస్తున్నది.. ఆ ఆగ్రహ అగ్నికీలలను చల్లార్చేందుకు తక్షణ చర్యలు తీసుకోవడంలో సర్కార్ పూర్తిగా విఫల�
అసలే ఆస్తులు అమ్ముకోలేక..రిజిస్ట్రేషన్లు కాకుండా ఆవేదన చెందుతున్న 22ఏ బాధితుల నుంచి సందేట్లో సడేమియాలా అందినకాడికి దోచుకునేందుకు బ్రోకర్లు రంగంలోకి దిగారు. మేడ్చల్ జిల్లాలో 22ఏ నిషేధిత జాబితా నుంచి ప్ర�