మహారాష్ట్రలోని గడ్చిరౌలి జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు నక్సలైట్లు మృతిచెందారు. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర సరిహద్దులోని బోధిన్టోలా ప్రాంతం లో మావోయిస్టులు సమావేశమయ్యారన్న సమాచారం మేరకు పోలీ�
ఇద్దరు నక్సల్స్ మృతి | ఛత్తీస్గఢ్లోని కొండగావ్ జిల్లాలో నక్సల్కు పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. కాల్పుల్లో ఇద్దరు నక్సల్ ప్రాణాలు కోల్పోగా.. మరికొందరికి గాయాలయ్యాయి.