ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా ఏప్రిల్ 1తో ప్రారంభమయ్యే కొత్త ఆర్థిక సంవత్సరం కోసం బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్ ఎలా ఉండనున్నది?
చెన్నై: తమిళనాడులో పెట్రోల్ ధర లీటరుకు రూ.3 మేర తగ్గించారు. డీఎంకే ప్రభుత్వం ఈ మేరకు ఆ రాష్ట్ర అసెంబ్లీలో ప్రకటించింది. సీఎం స్టాలిన్ సర్కార్ తొలి బడ్జెట్ను ఆర్థిక మంత్రి పీటీఆర్ పళనివేల్ త్యాగరాజన్