భారత వైమానిక దళానికి చెందిన కార్గిల్ అమరుడు, సార్జెంట్ పీవీఎన్ఆర్ ప్రసాద్ భార్య అనురాధకు వాయుసేన శౌర్య పతకానికి సంబంధించి నెలవారీ భత్యాన్ని అందించనున్నట్టు తెలంగాణ రాష్ట్ర సైనిక సంక్షేమశాఖ డైరె�
కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాధ్ సింగ్ (Rajnath Singh) బుధవారం పాకిస్తాన్ను హెచ్చరించారు. 1999 కార్గిల్ యుద్ధం సందర్భంగా భారత సైన్యం నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) దాటి వెళ్లలేదని, మన సేన�