రాష్ట్రవ్యాప్తంగా 14 ఎక్సైజ్ స్టేషన్లు 28న ప్రారంభంకానున్నాయి. రంగారెడ్డిలో రెండు, మెదక్ లో ఒక స్టేషన్ను మంత్రి ప్రారంభించనున్నారు. కొత్తగా ఏర్పాటు కానున్న బంజారాహిల్స్, చికడపల్లి, గండిపేట, కొండపూర్
రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన 14ఎక్సైజ్ స్టేషన్లను త్వరలోనే ప్రారంభించనునున్నట్టు మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. వచ్చేవారంలోనే ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ నుంచి కానిస్టేబుల్ వరకూ అర్హులైన సిబ్
రాష్ట్రంలో ఏప్రిల్ 1నుంచి 14 ఎక్సైజ్ పోలీస్స్టేషన్లు అందుబాటులోకి రానున్నాయి. 13 స్టేషన్లు హైదరాబాద్లో, ఒకటి వరంగల్ అర్బన్లో ఏర్పాటు కానున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం 2020లోనే 14 కొత్త ఎక్సైజ్ పోలీస