మధ్యప్రదేశ్లోని డిండోరి జిల్లాలో బుధ-గురువారం మధ్య రాత్రి 1.30 గంటల ప్రాంతంలో ఘోర ప్రమాదం సంభవించింది. దాదాపు 34 మందితో ప్రయాణిస్తున్న పికప్ వాహనం సుమారు 40-50 అడుగుల లోతులోని లోయలో పడిపోయింది. సంక్లిష్టమైన �
శ్రీలంకలో రుతుపవనాల రాకతో భారీ వర్షాలు ముంచెత్తాయి. శ్రీలంకలోని కొలంబో, రత్నపురతోపాటు పలు జిల్లాలు నీట మునిగిపోయాయి. భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి కనీసం 14 మంది ప్రాణాలు కోల్పోయారు