12 Jyotirlinga | 12 జ్యోతిర్లింగాల దర్శనంతో తన ఆధ్యాత్మిక యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు సినీ నటుడు మంచు విష్ణు. ఈ యాత్రలో భాగంగా 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలం మల్లికార్జున స్వామిని ఆయన దర్శించుకున్�
పుణె: జ్యోతిర్లింగ క్షేత్రం భీమశంకరాలయం .. వరద నీటిలో మునిగిపోయింది. మహారాష్ట్రలో ఖేడ్కు సమీపంలో ఉన్న దట్టమైన అడవుల్లో ఉండే ఈ ఆలయం జలమయం అయ్యింది. 12 జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఇది ఆరవది.