జమ్మూ కశ్మీరులో సంభవించిన తాజా మేఘ విస్ఫోటాలు, కొండ చరియలు విరిగిపడిన ఘటనల్లో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు వ్యక్తులతో సహా 11 మంది మరణించారు. రియాసీ జిల్లాలో శుక్రవారం ఓ ఇంటిపైన కొండ చరియలు విరిగిపడడంతో
ఢిల్లీలోని ముస్తఫాబాద్ ప్రాంతంలో శనివారం నాలుగు అంతస్తుల భవనం కూలిపోయింది. ఈ దుర్ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. నార్త్ ఈస్ట్ జిల్లా అదనపు డీసీపీ సందీప్ లాంబా తెలిపిన వివరాల ప్రకారం, సహాయక బృందాలు
Venezuela violence | వెనిజులా దేశాధ్యక్షుడిగా మళ్లీ నికోలస్ మడురో (Nicolas Maduro) విజయం సాధించడంతో.. ఆ ఎన్నికను వ్యతిరేకిస్తూ ప్రజలు దేశవ్యాప్తంగా మరోసారి ఆందోళనలు చేపట్టారు. గత నాలుగు రోజులుగా ఈ ఆందోళనలు కొనసాగుతున్న