రామకృష్ణాపూర్లోని జడ్పీ బాలుర పాఠశాలలో 1992-1993 పదో తరగతి బ్యాచ్ విద్యార్థులు ఆదివారం అపూర్వ సమ్మేళనం నిర్వహించారు. 150 మంది ఒకేచోట చేరి జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. పాఠశాల అభివృద్ధికి ఆర్థిక సాయమందిస్తామన�
సీసీసీ సింగరేణి పాఠశాలలో నిర్వహించి పూర్వ విద్యార్థుల మహా సమ్మేళనం వైభవంగా సాగింది. శ్రీరాంపూర్ జీఎం సంజీవరెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి, ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఏర్పాటు చేసిన ట్రస్ట్, ము�