ఒడిశాలోని పూరీలో గురువారం జరిగిన జగన్నాథ రథయాత్రలో విషాదం చోటుచేసుకుంది. రథయాత్ర సందర్భంగా ఒక పక్క సన్నగా వర్షం పడుతుండగా బడా తండ (గ్రాండ్ రోడ్)లో జరిగిన తొక్కిసలాటలో ఒక భక్తుడు మరణించాడు. 100 మంది గాయపడ�
బీజింగ్: చైనాలో భారీ గ్యాస్ పేలుడు జరిగింది. ఈ ఘటనలో 12 మంది మరణించగా వంద మందికిపైగా గాయపడ్డారు. సెంట్రల్ చైనాలోని హుబీ ప్రావిన్స్ షియాన్ నగరంలోని జాంగ్వాన్ జిల్లాలో ఆదివారం ఉదయం 6.30 గంటలకు గ�