మెటల్స్ అండ్ మినరల్స్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎంఎంటీసీ) నుంచి కొనుగోలు చేసిన బంగారాన్ని తప్పుడు పత్రాలతో దారి మళ్లించి రూ.500 కోట్లకుపైగా మోసానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై హైదరాబాద్లోని ప
దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆధ్వర్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని 103 రోజుల్లోనే తుక్కు ద్వారా రూ.100 కోట్ల ఆదాయం సమకూరినట్లు రైల్వే జోన్ అధికారులు బుధవారం వెల్లడించారు