ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి రాళ్ల కుప్పను ఢీకొట్టి గుంతలో పడిపోయింది. దాంతో బస్సులో ప్రయాణిస్తున్న పది మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన మిర్యాలగూడ పట్టణంలోని అద్దంకి- నార్కట్పల్లి బైపాస్ రోడ్�
ఆగి ఉన్న కారును ఢీకొట్టిన కారు | రోడ్డు వెంట ఆగి ఉన్న కారును వేగంగా వెళ్తున్న మరో కారు అదుపుతప్పి వెనుక నుంచి ఢీకొట్టడంతో మహిళ ప్రాణాలు కోల్పోగా.. మరో 10 మందికి గాయాలయ్యాయి.