మంత్రి వేముల | బాల్కొండ నియోజకవర్గంలోని ప్రభుత్వ దవాఖానలు, జిల్లా ప్రభుత్వ దవాఖానలో మెరుగైన వైద్య సదుపాయాల కోసం రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఆయన మిత్రులు కలిసి కోటి రూపాయల విరాళాన్ని జి
మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి | కొవిడ్ చికిత్స పొందుతున్న వారి దగ్గరికి ఎప్పటికప్పుడు వెళ్తూ వైద్య సిబ్బంది మనోధైర్యం కల్పించాలని డాక్టర్లు, నర్సులకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సూచించారు.
శాసనసభాపతి పోచారం | కొండపోచమ్మ సాగర్ నుంచి హల్దీ వాగు మీదుగా మంజీరా నది ద్వారా తరలివస్తున్న కాలేశ్వరం జలాలకు శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మంజీరా నదిలో ప్రత్యేక పూజలు
మంత్రి వేముల | టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతున్నది. తాజాగా జిల్లాలోని బాల్కొండ మండలానికి చెందిన కాంగ్రెస్ నాయకులు మాజీ వైస్ ఎంపీపీ సీహెచ్ కిషన్, తోట గంగాధర్, భూమయ్య, మండల పద్మశాలీ సంఘం అధ్యక్షుడు మధ�