నిజామాబాద్| నిజామాబాద్: జిల్లాలోని ఇంద్రాపూర్లో టిప్పర్ బీభత్సం సృష్టించింది. ఇంద్రాపూర్ సమీపంలో సైకిల్పై వెళ్తున్న ఓ వ్యక్తిని మొరం టిప్పర్ ఢీకొట్టింది. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందా�
కరోనా | మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లాలోని రెంజల్ మండలం కందకుర్తి గ్రామ శివారులో ఏర్పాటుచేసిన అంతరాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద రాకపోకలను అధికారులు నిలిపి వేశారు.
శానిటేషన్ వ్యవస్థ మరింత మెరుగుపర్చడానికి కృషి చేస్తున్నామని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేశ్ గుప్తా, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు.
నిజామాబాద్ : ప్రమాదవశాత్తు బావిలో పడి ఓ కానిస్టేబుల్ మృతి చెందాడు. ఈవిషాద ఘటన జిల్లాలోని ఆర్మూర్ మండలం మచ్చర్ల గ్రామ శివారులో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. డిచ్పల్లి ఏడో బెటాలియన్ క్యాంపులో వి