కరోనా | కర్ణాటక రాష్ట్రంలో కరోనా ఉధృతి ఎక్కువగా ఉన్నందున కర్ణాటక ప్రజలు తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లోని గ్రామాలకు రాకుండా సరిహద్దులు మూసి వేస్తున్నారు.
క్రైం న్యూస్ | కర్ణాటక నుంచి అక్రమంగా వరి ధాన్యం తీసుకువచ్చి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా అదనపు కలెక్టర్ రఘురామ శర్మ హెచ్చరించారు.
జోగులాంబ గద్వాల : కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లా గంజిపల్లి గ్రామం వద్ద రూ.192 కోట్లతో 0.2 టీఎంసీల నీటిని తీసుకోవడానికి పంప్ హౌస్ కోసం టెండర్లు పిలిచినట్లు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి విలేకరుల �