క్రైం న్యూస్ | జిల్లాకలెక్టర్ కార్యాలయంలో సర్వే ల్యాండ్ రికార్డ్స్ విభాగంలో పని చేస్తున్న సర్వేయర్ రాములు నివాసం వరంగల్ అర్బన్ జిల్లా కోమటిపల్లిలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు.
మహబూబ్నగర్ : ఓ వ్యక్తి నుంచి రూ.45 వేలు లంచం తీసుకుంటూ మత్స్యశాఖ అధికారి ఏసీబీకి పట్టుబడ్డాడు. ఏసీబీ అధికారుల కథనం మేరకు.. జిల్లాలోని బాలానగర్ మండలం ఉడిత్యాల గ్రామానికి చెందిన మత్స్య శాఖ సంఘం అధ్యక్షుడు శి
నాగర్కర్నూలు : లంచం తీసుకుంటూ ముగ్గురు వీఆర్వోలు అవినీతి నిరోధకశాఖ అధికారులకు పట్టుబడ్డారు. నాగర్కర్నూలు జిల్లా బల్మూరు మండలంలోని ముగ్గురు వీఆర్వోలు రూ.2 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రై�