మంత్రి ఐకే రెడ్డి | ఉమ్మడి ఆదిలాబాద్ డీసీసీబీ చైర్మన్ కాంబ్లే నాందేవ్ అంత్యక్రియలు గురువారం జిల్లాలోని నార్నూర్ మండలం ఆయన స్వగ్రామమైన గుంజాలలో జరిగాయి.
క్రైం న్యూస్ | కుల మతాలు, భౌతిక సంబంధాల కంటే మానవత్వమే ముఖ్యమని భావించిన కొందరు ముస్లిం యువకులు కరోనాతో చనిపోయిన వ్యక్తి అంత్యక్రియలు జరిపించి మానవత్వాన్ని చాటారు.
కామారెడ్డి : మానవత్వం పరిమళించింది. కరోనాతో మరణించిన ఓ వ్యక్తి అంత్య క్రియలను కుల, మతాలకు అతీతంగా నిర్వహించి ముస్లిం యువకులు మానవత్వపు పరిమళాలను వెదజల్లారు. కామారెడ్డి పట్టణం 29వ వార్డులోని గొల్లవాడలో కర�