క్రైం న్యూస్ | డవి పందుల బెడద నుంచి వరి పంటను కాపాడుకోవడానికి ఓ రైతు వరి పంట చుట్టూ పెట్టిన కరెంట్ తీగలకు ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు.
దారుణం | ఈత రాని ఓ యువకుడిని తోటి మిత్రులు నీటి గుంతలోకి తోయటంతో నీట మునిగి మృతి చెందాడు. ఈ అమానవీయ సంఘటన ఘట్కేసర్ పోలీసు స్టేషన్ పరిధి కొండాపూర్లో చోటు చేసుకుంది.
క్రైం న్యూస్ | చేపలు పట్టడానికి చెరువు వద్దకు వెళ్లిన ఓ వ్యక్తి ఈత రక చెరువులో పడి మృతి చెందాడు. ఈ సంఘటన జిల్లాలోని జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది.
రోడ్ ఆక్సిడెంట్ | లారీ డ్రైవర్ అజాగ్రత్తగా వాహనాన్ని నడుపడంతో కారులో ఉన్న ఓ వ్యక్తి మృత్యువాత పడిన సంఘటన జిల్లాలోని కోహీర్ మండలం దిగ్వాల్ గ్రామ 65వ జాతీయ రహదారిపై శనివారం రాత్రి చోటు చేసుకొంది.
రంగారెడ్డి : ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన యాచారం మండలంలోని చింతపట్ల గేటు సమీపంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. దీనికి సంబంధించి సీఐ లింగయ్య తెలిపిన కథనం ప్రకారం.. నల
మెదక్ : ప్రమాదవాశాత్తు చెట్టు పై నుంచి పడి ఓ వ్యక్తి మృతి చెందిన విషాద ఘటన జిల్లాలోని పాపన్నపేట మండలం చిత్రియాల గ్రామ శివారులో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పుట్టి దుర్గయ్య(45) చెట్టుపై తేనె తీయడానికి
మేడ్చల్ మల్కాగిరి : అనుమానాస్పద స్థితిలో ఒ వ్యక్తి మృతి చెందిన సంఘటన జిల్లాలోని జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్ఐ మోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. జవహర్నగర్ కార్పొరేషన�