క్రైం న్యూస్ | వర్షం వల్ల ధాన్యం తడిసిపోతుందని ఇంటి నుంచి పొలం వద్దకు బైక్పై వెళ్తుండగా పిడుగు పడి ఓ రైతు మృతి చెందిన ఘటన పెద్దమందడిలో చోటుచేసుకుంది.
క్రైం న్యూస్ | అకాల వర్షం జిల్లాలో బీభత్సం సృష్టించింది. చివ్వేంల మండలం మొగ్గయ్య గూడెం ఆవాసం రోళ్ల బండ తండాలో పిడుగు పడి రైతు దరావత్ హరిశ్చంద్రు మృతి చెందాడు.
యాదాద్రి భువనగిరి : ప్రమాదవశాత్తు బావిలో పడి ఓ రైతు మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని సోమారం గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన తాళ్లూరి శ్రీనివాస్రావు(57) తన వ్యవసాయబావిలో మోటరు తొలగిస్తు�
వికారాబాద్ : విద్యుదాఘాతంతో ఓ కౌలు రైతు మృతి చెందిన సంఘటన జిల్లాలోని మోమిన్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ శేఖర్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. రాళ్లగుడుపల్లి అనుసంధానమైన ఎల్లామ్మగ�
కామారెడ్డి : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పెద్దకొడప్గల్ మండలంలోని కాటేపల్లి గ్రామానికి చెందిన రైతు గౌస్(45) విద్యుదాఘాతంతో మృత్యువాత పడ్డాడు. గౌస్ తన పొలానికి నీరు పారించేందుకు వెళ్లగా విద్యుదాఘా�
మెదక్ : విద్యుత్ వైర్లు మరమ్మతు చేస్తుండగా కరెంటు షాక్కు గుర ఓ రైతు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన హవేళి ఘణపూర్ మండలం బొగుడభూపతిపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మంద మొగులయ�